బాబులా మాట్లాడితే జైలుకే: రోశయ్య

నగదు బదిలీ పథకం ద్వారా టీడీపీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని ఆరోపిస్తూ రోశయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. అకౌంట్లు తెరవాలని, ఏటీఎం కార్డులు వస్తాయని అవి ఇలా ఉంటాయని రకరకాలుగా చెబుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని అన్నారు. ఏడాదికి 36 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పథకం ఆచరణయోగ్యం కాదని అయినా ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. దీనిపై ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
More From
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ











Click it and Unblock the Notifications