వైయస్ కు అగ్ని పరీక్షే

రెండో విడత పోలింగ్ జరుగుతున్న రాయలసీమ, దక్షిణ కోస్తా నియోజకవర్గాల్లో పాగా వేయడానికి కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ముఖ్యమంత్రి భవితవ్యం ఈ నియోజకవర్గాల మీదనే ప్రధానంగా ఆధారపడింది. దక్షిణ కోస్తాలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కాంగ్రెసుకు అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. రెండో విడత సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుంటేనే వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడానికి వీలుంటుందని భావిస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 154 స్థానాల్లో ఎక్కువ స్థానాలు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎంలతో కూడిన మహా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
More From
-
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
తెలంగాణలో ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ.. -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ!












Click it and Unblock the Notifications