ఎమ్మెల్యేపైకి చెప్పులు: కాల్పులు
కడప: కడప జిల్లా మైదుకూరు శాసనసభా నియోజకవర్గంలోని కుచ్పుపాక గ్రామంలో శాసనసభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిపైకి కొద్ది మంది మహిళలు గురువారం చెప్పులు విసిరారు. గ్రామానికి వచ్చిన రవీంద్రా రెడ్డిని ప్రజలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. రవీంద్రా రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఈ దాడిలో రవీంద్రా రెడ్డి కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.
రాయచోటి శాసనసభా స్థానంలో ఇవియంలను ధ్వంసం చేశారు. దీంతో సిబ్బంది కొత్త ఇవియంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కు స్వల్ప అంతరాయం జరిగింది. కడప జిల్లాలో పోలింగ్ సందర్భంగా చెదురు మొదురు సంఘటనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications