రెండో దశ: పోలింగ్ ప్రారంభం

తిరుపతిలో ఇవియంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఆరండల్ పేట 183 నెంబరు బూతులో కూడా ఇవియంలు పని చేయలేదు. కృష్ణా జిల్లా ఆరండల్ పేటలో ఉదయం 8 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. కడప జిల్లాలో ఒక్కచోట కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతపురంలోని 108 నెంబరు బూతులో కూడా ఇవియంలు మొరాయించాయి.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications