ఇంటర్ ఫైనల్లో బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి అశుతోష్ మిశ్రా శుక్రవారం ఉదయం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. బాలికలు 62 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58 శాతం మంది మాత్రమే పాసయ్యారు. మొత్తం 6 లక్షల 60 వేల 341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3 లక్షల 97 వేల 170 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎ గ్రేడ్ లో 43 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతలతో 74 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం పొందగా 43 శాతంతో మహబూబ్ నగర్ జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది.
జిల్లాలవారీగా ఉత్తీర్ణతా శాతం హైదరాబాదులో 64, రంగారెడ్డి 72, మెదక్ 50, కరీంనగర్ 56, నిజామాబాద్ 67, ఆదిలాబాద్ 44, వరంగల్ 52, విశాఖ పట్టం 66, విజయనగరం 52, శ్రీకాకుళం 58, నల్లగొండ 51, తూర్పు గోదావరి 59, పశ్చిమ గోదావరి 60, నెల్లూరు 64, ప్రకాశం 61, గుంటూరు 65, చిత్తూరు 62, ఖమ్మం 54, అనంతపురం 53, కర్నూలు 54.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications