దేశం అభ్యర్థి నాగిరెడ్డి అరెస్టు
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థి పేరం నాగిరెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులతో తాడిపత్రి అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాడిపత్రిలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ చాలా సమయం దాకా పరిస్థితి అదుపులోకి రాలేదు. సాయంత్రానికి కొంత మేర పరిస్థితి అదుపులోకి వచ్చింది.
నాగిరెడ్డిపై పోలీసులు చేయి కూడా చేసుకున్నారు. నాగిరెడ్డి అరెస్టుపై తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాము ఎవరికీ తొత్తులుగా పని చేయడం లేదని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని డిఐజి సుజాతారావు చెప్పారు. తాడిపత్రి పరస్పర దాడులతో యుద్ధ భూమిని తలపిస్తోంది.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications