లంక సమస్య: కరుణ నిరశన

వీల్ చైర్ కూర్చున్న కరుణానిధి పార్టీకి చెందిన ఇతరులెవరూ దీక్షకు కూర్చోవద్దని ఆదేశించారు. నిరాహార దీక్ష చేయాలనేది తన సొంత నిర్ణయమని, పార్టీకి చెందిన ఇతరులెవరూ ఇందులో పాల్గొనకూడదని ఆయన అన్నారు. కూతురు కనిమొజి, మనవడు కళానిధి మారన్ కరుణానిధి దీక్షకు కూర్చున్న స్థలానికి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. ఈ సమయంలో నిరాహార దీక్ష చేపట్టడం ప్రమాదకరమని వైద్యులు కరుణానిధికి సూచించారు కూడా. అయినా వారి మాటలను లెక్క చేయకుండా ఆయన దీక్షకు కూర్చున్నారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications