సింహాద్రి అప్పన్న చందనోత్సవం

రాత్రి రెండు గంటలకు వెండి బొరిగెలతో స్వామివారి దేహంపైనున్న చందనాన్ని వేదమంత్రోచ్ఛారణల నడుమ తొలగించారు. అనంతరం ప్రత్యేక ఆరాధన గావించి స్వామివారి ఎదపై, శిరస్సుపై రెండు చందనం ముద్దలను ఉంచి స్వామి తొలిదర్శనాన్ని తెల్లవారుజామున మూడున్నరకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, విజయనగరం రాజ వంశానికి చెందిన ఆనందగజపతిరాజు కుటుంబీకులకు కల్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సింహాద్రినాథునికి పట్టువ్రస్తాలు, చందనం సమర్పించిన అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ స్వామి వారి నిజరూప దర్శనం వుంటుంది. అనంతరం సహస్రఘటాభిషేకం చేపట్టి చందన సమర్పణ చేపడతారు. దీంతో స్వామి తిరిగి నిత్యరూపంలోకి వస్తారు.
తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. ఏడాదికి ఒకసారి జరిపే స్వామి వారి నిజరూప దర్శనం కోసం ఒరిస్సా, పశ్చిమబెంగాల్ నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications