ఎల్టీటిఇపై శ్రీలంక కాల్పుల విరమణ
కొలంబో: శ్రీలంక ప్రభుత్వం సోమవారంనాడు తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. ఉత్తర ప్రాంతంలో సైనిక చర్య ముగిసిందని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అధిక సామర్థ్యం గల ఆయుధాలు వాడకూడదని, వైమానిక దాడులను ఆపాలని ప్రభుత్వం సైనికులను ఆదేశించింది. బందీలను విడిపించేందుకు మాత్రమే ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించింది.
ఎల్టీటిఇ ఆదివారం సాయంత్రం ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించలేదు. చివరగా సోమవారం అందుకు అంగీకరించింది. బారత్ ఒత్తిడికి తలొగ్గే శ్రీలంక ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించినట్లు భావిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వమే శ్రీలంకతో కాల్పుల విరమణను ప్రకటింపజేసిందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చెప్పారు.
More From
-
తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..! -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications