కూటమికి 170 సీట్లు: టిడిపి

అధికారంలో తెరాస, వామపక్షాలు కూడా భాగస్వాములవుతాయా? అన్న ప్రశ్నకు తామంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన సమాధానమిచ్చారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, ఆ విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చామని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెడతామని తెలిపారు. తెరాస అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ప్రశ్నించగా ఎవరైనా ఢిల్లీ వెళ్లొచ్చని, అందులో తప్పేముందని వ్యాఖ్యానించారు. మహాకూటమి నేతలు కేసీఆర్, రాఘవులు, నారాయణ తదితరులు ఎన్నికల్లో బాగా సహకరించారని అభినందించారు. కార్యకర్తలు చావో రేవో అన్నట్లుగా పనిచేశారని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలకు చంద్రబాబు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో విందు ఇవ్వనున్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications