పాక్ ఉగ్రవాదికి జీవిత ఖైదు
హైదరాబాద్: మన దేశానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసే యత్నాల్లో పోలీసులకు దొరికిపోయిన పాకిస్థానీ ఉగ్రవాది మాలిక్ అర్షద్ మహ్మద్కు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు గురువారం జీవితఖైదు విధించింది. 2004లో నకిలీ పాస్పోర్టుతో బంగ్లాదేశ్నుంచి వచ్చిన అర్షద్ కీలకపత్రాలు పాకిస్తాన్ కు చేరవేస్తూ హైదరాబాదులోని కింగ్కోఠీలో పోలీసులకు చిక్కాడు.కోర్టు అతన్ని దేశద్రోహిగా నిర్ధారించింది.
అప్పటినుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతనిపై కేసు నడుస్తోంది. అతను హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోర్టు అతనికి గురువారంనాడు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది.భారతదేశానికి చెందిన పలు కీలకమైన రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసే పనిలో మహ్మద్ నిమగ్నమైనట్లు రుజువైంది. ఇంటర్నెట్ ద్వారా భారత సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేయానికి అర్షద్ సేకరించిన ఫొటోలను, ఇతర పత్రాలను పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో రక్షణ రంగానికి చెందిన పలు ప్రధానమైన సంస్థలున్నాయి.
-
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?? -
2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం











Click it and Unblock the Notifications