చిరు నాలుగో ఫ్రంట్ గందరగోళం

నాలుగో ఫ్రంట్ విషయాలన్నీ సమాజ్ వాదీ పార్టీ అమర్ సింగ్ చూసుకుంటున్నారని చిరంజీవి ఇంతకు ముందు చెప్పారు. ఇప్పటికిప్పుడైతే ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత మూలయం సింగ్ యాదవ్, లోక్ జనశక్తి నాయకుడు రాం విలాస్ పాశ్వాన్ కలిసి ఏర్పాటు చేసిన కూటమిని నాలుగో కూటమిగా పిలుస్తున్నారు. చిరంజీవి చెబుతున్న నాలుగో ఫ్రంట్ కూడా ఇదేనని అమర్ సింగ్ తో ఆయన దోస్తీని బట్టి అర్థమవుతోంది.
ఇక, చిరంజీవి నిర్వహిస్తున్న జిల్లా సమీక్షా సమావేశాలు కూడా గమ్మత్తుగా జరుగుతున్నాయి. సమీక్షా సమావేశాలకు వచ్చిన పార్టీ అభ్యర్థులంతా తాము విజయం సాధిస్తామని చెబుకుంటున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా తాము గెలుస్తామని చెప్పుకుంటున్నారు. ఇటువంటి ప్రకటన వల్ల లాభం లేదనే విషయాన్ని చిరంజీవి గుర్తించడం లేదు. పార్టీ పెట్టడానికి ముందు ఇచ్చిన హైప్ నే జిల్లా సమీక్షా సమావేశాల ద్వారా ఫలితాల వెల్లడికి ముందు చిరంజీవి ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications