కరెంట్ షాక్తో తండ్రీ కొడుకుల మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో కరెంట్ షాక్ తో ఓ రైతు, ఆయన కుమారుడు మృతి చెందారు. వరంగల్ జిల్లా పరకాల మండలంలో వరికోలు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కొమురయ్య అనే రైతు తనకున్న రెండెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వేసవి సెలవులు కావటంతో తన ఇద్దరు కుమారులను పొలం పనికి తీసుకెళ్లాడు. పెద్దకుమారుడు రాము చేనుకు నీరు పారిస్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. కొడుకును రక్షించబోయి కొమురయ్య కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications