కరెంట్ షాక్తో తండ్రీ కొడుకుల మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో కరెంట్ షాక్ తో ఓ రైతు, ఆయన కుమారుడు మృతి చెందారు. వరంగల్ జిల్లా పరకాల మండలంలో వరికోలు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కొమురయ్య అనే రైతు తనకున్న రెండెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వేసవి సెలవులు కావటంతో తన ఇద్దరు కుమారులను పొలం పనికి తీసుకెళ్లాడు. పెద్దకుమారుడు రాము చేనుకు నీరు పారిస్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. కొడుకును రక్షించబోయి కొమురయ్య కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications