ప్రజారాజ్యం సూపర్ హిట్: చిరు

ఆదివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తామన్న ఆశాభావం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. "మన రాష్ట్రంలో 72 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే దాదాపు 15శాతం పెరిగింది. మహిళలు, యువత అత్యధికంగా ఓట్లు వేశారు. వీరందరూ ప్రజారాజ్యంతోనే ఉన్నారు. అదనంగా పోలింగ్కు హాజరైనవారు అభివృద్ధి మంత్రం జపిస్తున్న పార్టీకో..నగదు బదిలీ పథకానికో ఓటువేయలేదు. ప్రజలు మార్పు కావాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం కావాలని నిశ్శబ్ద విప్లవ ఓటుతో ప్రజారాజ్యానికి పట్టంకట్టబోతున్నారు" అని చిరంజీవి చెప్పారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి డబ్బు ప్రవాహం కనిపించినా ప్రజలందరూ కూడబలుక్కొని తమకు ఓటేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. వందకే వంటసరకు పథకంపై తొలి సంతకం చేస్తామన్నారు.
More From
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications