కెసీఅర్ ఢిల్లీ టూర్ మళ్ళీ వాయిదా

ఆరో తేదీన ఆయనతో పాటు పార్టీకి చెందిన శాసనసభ అభ్యర్థులు, లోక్ సభ అభ్యర్థులు కూడా వెళ్లనున్నారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎ అధికారంలో వచ్చే అవకాశాలున్నాయని చంద్రశేఖరరావు ఒక ఇష్టాగోష్టి సమావేశంలో అనడం గమనార్హం. ఆయన బిజెపి అగ్ర నాయకులతో ఢిల్లీలో మంతనాలు జరుపబోతున్నారు. తెలంగాణ సాధన కోసం అవసరమైతే ఎన్డీఏకు టీఅర్ ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.
జాతీయ రాజకీయాల్లో మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ ఈసారి కీలక పాత్ర పోషించబోతున్నారని కెసీఅర్ అంచనా వేశారు. ప్రజారాజ్యం పార్టీకి ఎనిమిది నుంచి తొమ్మిది లోక్ సభ స్ధానాలు వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. చిరంజీవి సరైన సమయంలో రాజకీయాల్లోకి రాలేదని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ TO అండమాన్ టూర్.. బడ్జెట్ ధరలోనే.. బీచ్ లో ఫుల్ గా చిల్ అవ్వొచ్చు..! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
226 స్థానాల్లో విజయం మాదే: మమతా బెనర్జీ సంచలనం -
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !!












Click it and Unblock the Notifications