హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్ లో సజీవ దహనం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌, నగరశివారు రాజేంద్రనగర్‌, బాబుల్‌ రెడ్డి నగర్‌లో ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు. మృత దేహం పూర్తిగా కాలిపోవడంతో హతుని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X