హైద్రాబాద్ లో సజీవ దహనం
హైదరాబాద్: హైదరాబాద్, నగరశివారు రాజేంద్రనగర్, బాబుల్ రెడ్డి నగర్లో ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు. మృత దేహం పూర్తిగా కాలిపోవడంతో హతుని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Monday, May 4, 2009, 16:09 [IST]