వ్యభిచార ముఠా అరెస్టు
అనంతపురం: అమ్మాయిలను ట్రాప్ చేసి బెంగళూరులో విక్రయిస్తున్న ఓ ముఠాను స్థానికులు గట్టురట్టు చేశారు. బ్రోకర్తో పాటు గోరంట్ల వాసి నాగమణిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. తాను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ కూతురును ట్రాప్ చేసి బెంగళూరు తరలించినట్లు సమాచారం. ఇంటర్ చదువున్న స్వాతి అనే అమ్మాయి రెండు రోజులుగా కనబడకుండా పోయింది. తమ ఇంటిలో అద్దెకు ఉంటున్న నాగమణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో స్వాతి తల్లిదండ్రులు నాగమణిపై దాడి చేసి చితకబాదారు.
దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాగమణిని విచారించి కనిపించకుండా పోయిన స్వాతి కోసం వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అనంతపురంలో చాలా ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని చాలా మంది కంప్లైయింట్ చేస్తున్నారు. ఆ తర్వాత బెంగళూరు, ముంబాయి, పూణె రెడ్ లైట్ ఏరియాకు యువతకులను తరలిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇది జరుగుతున్న పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications