శరద్ పవార్ కు చిరంజీవి లేఖ

ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి సారథ్యంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలకమిటీ సమావేశం శనివారం జరిగింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, పరిశీలకులతో ఇటీవల జరిపిన సమీక్ష సమావేశాల వివరాలను కమిటీ నేతలకు చిరంజీవి వివరించారు. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని స్థానాలు గెలుస్తామనే అంశంతో పాటు ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications