రెండు లక్షలతో పట్టుబడ్డ సిఐ
విశాఖపట్నం: విశాఖపట్నం త్రీటౌన్ సీఐ ప్రసాదరావు రూ.2లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఎసిబి)కి పట్టుబడ్డారు. భూ వివాదం కేసుకు సంబంధించి బాధితుడినుంచి లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ వలపన్ని సీఐను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బాధితుడి నుంచి ఇంటిలో రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
పోలీసు స్టేషన్ లో, ఇంటిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీ మొత్తంలో నగదును, రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఇంటిలో 11 లక్షల రూపాయల అనధికార నగదు ఎసిబి అధికారులకు చిక్కింది. గతంలో విజయనగరం జిల్లా ఎస్ కోటలో పనిచేసినప్పుడు కూడా ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి కేసులు కూడా ఉన్నాయి.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications