బాబూ రహస్యమెందుకు: రోశయ్య

భవంతి నిర్మాణం నాసిరకంగా జరిగిందని పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఆ భవనం నిర్మాణంలో తమ ప్రమేయం లేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే దాని నిర్మాణం జరిగిందని, కాంట్రాక్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారని ఆయన అన్నారు. అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాలు విషప్రచారానికి దిగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రమాదంపై వేసిన ప్రభుత్వ కమిటీలో ప్రతిపక్షాలకు చోటు కల్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం విడ్డూరమని ఆయన అన్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications