బాబు గద్దె కోసం యాగంలో రోజా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఆశిస్తూ హైదరాబాదులోని కూకట్ పల్లిలో సోమవారం జరిగిన యాగంలో తెలుగు మహిళ రోజా పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావాలని కొరుతూ కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు యాగం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.
ఐదేళ్ల కాంగ్రెసు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు దాంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద యెత్తున ఓటేశారని ఆమె అన్నారు. మహిళలను నగదు బదిలీ పథకం బాగా ఆకట్టుకుందని, మహిళలు తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఓట్లేశారని ఆమె అన్నారు.
More From
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications