కేన్స్:
62వ
"కేన్స్
ఫిల్మ్
ఫెస్టివల్"
అట్టహాసంగా
ఈ
రోజు(బువారం)
ప్రాంరంభం
అయింది.
వివిధ
దేశాలకు
చెందిన
సినీ
ప్రముఖులు
ఈ
వేడుకలో
పాల్గొంటున్నారు.
భారతదేశం
నుండి
ఐశ్వర్యరాయ్
తన
భర్త
అభిషేక్
తో
కలసి
అటెండయ్యారు.
12
రోజుల
పాటు
జరిగే
ఈ
ఉత్సవానికి
రంగు
రంగుల
బెలున్స్తో
చిన్నారులు
ప్రతినిధులకు
ఆహ్వానం
పలికారు.
ప్రాంరంభ
చిత్రంగా
యానిమేషన్
చిత్రం
"అప్"ను
ప్రదర్శించారు.
ఈ
సంవత్సరం
సోనమ్
కపూర్
ఈ
ఉత్సవానికి
ప్రత్యేక
ఆహ్వానితురాలు.
తమ
స్నేహితుల
ఆహ్వానంపై
ఈ
పెస్టివల్
లో
పాల్గొంటున్నట్లు
అభిషేక్
తెలిపారు.