పాశ్వాన్, బంగారప్ప ఓటమి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పుతామని ప్రగ్భలాలు పలికిన లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఓటమి పాలయ్యారు. ఆయన నేతృత్వంలోని పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. ఇక కర్నాటక లోని షిమోగా స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన బంగారప్ప ఆరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కప్పదాటు వ్యవహారాలతో పాటు ఇక్కడ బిజె పి బాగా బలపడడంతో ఆయన ఓటమి పాలైనట్లు తెలుస్తోంది.
బీహార్తో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలోనూ పోటీ చేసిన పాశ్వాన్ పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల డిపాజిట్లు కోల్పో యారు. బీహార్లో తన చిరకాల ప్రత్యర్థి లాలూతో జతకలిసి ఎన్నికల బరిలో నిలిచినా ఆ ప్రభావం ఏ మాత్రం కనపడకపోవడం విశేషం. ఆర్జేడీ అధినేత లాలూకి నాలుగైదు సీట్లు మించి వచ్చే అవకాశం కనపడడం లేదు. బీహార్లో పాశ్వాన్ హవా సాగుతోంది.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications