పాశ్వాన్, బంగారప్ప ఓటమి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పుతామని ప్రగ్భలాలు పలికిన లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఓటమి పాలయ్యారు. ఆయన నేతృత్వంలోని పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. ఇక కర్నాటక లోని షిమోగా స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన బంగారప్ప ఆరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కప్పదాటు వ్యవహారాలతో పాటు ఇక్కడ బిజె పి బాగా బలపడడంతో ఆయన ఓటమి పాలైనట్లు తెలుస్తోంది.
బీహార్తో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలోనూ పోటీ చేసిన పాశ్వాన్ పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల డిపాజిట్లు కోల్పో యారు. బీహార్లో తన చిరకాల ప్రత్యర్థి లాలూతో జతకలిసి ఎన్నికల బరిలో నిలిచినా ఆ ప్రభావం ఏ మాత్రం కనపడకపోవడం విశేషం. ఆర్జేడీ అధినేత లాలూకి నాలుగైదు సీట్లు మించి వచ్చే అవకాశం కనపడడం లేదు. బీహార్లో పాశ్వాన్ హవా సాగుతోంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు












Click it and Unblock the Notifications