తమిళ టైగర్ ప్రభాకరన్ కాల్చివేత

ఇద్దరు సన్నిహిత సహచరులతో ప్రభాకరన్ అంబులెన్స్ లో పారిపోవడానికి ప్రయత్నించాడని, అయితే అయనపై దాడి చేసి చంపినట్లు రక్షణాధికారి చెప్పారు. అనుచరులు ఇద్దరు కూడా మరణించారని, ఈ విషయంపై లాంఛనంగా ప్రకటన వెలువడుతుందని ఆ అధికారి చెప్పారు.
ఎల్టీటిఇ నేత ప్రభాకరన్ ను బతికే ఉన్నాడని, ప్రభుత్వ బలగాలు అతన్ని చుట్టుముట్టాయని శ్రీలంక సైన్యం చెప్పిన కొద్ది నిమిషాలకే అతను మరణించినట్లు వార్తలు వచ్చాయి. అడవిలోని చిన్న ప్రాంతంలో ప్రభాకరన్ 200 టైగర్ల రక్షణలో ఉన్నట్లు సైనిక అధికార ప్రతినిధి చెప్పినట్లు బిబిసి వార్త వచ్చింది. సోమవారం ఉదయం సీనియర్ తిరుగుబాటు నాయకులు కాల్పుల్లో మరణించారు. వీరిలో టైగర్ల రాజకీయ విభాగం అధిపతి బాలసింఘం నదేశన్, పీస్ సెక్రటేరియట్ అధిపతి సీవరత్నం పులిదేవన్, సైనిక నాయకుడు రమేష్ ఉన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications