తమిళ టైగర్ ప్రభాకరన్ కాల్చివేత

ఇద్దరు సన్నిహిత సహచరులతో ప్రభాకరన్ అంబులెన్స్ లో పారిపోవడానికి ప్రయత్నించాడని, అయితే అయనపై దాడి చేసి చంపినట్లు రక్షణాధికారి చెప్పారు. అనుచరులు ఇద్దరు కూడా మరణించారని, ఈ విషయంపై లాంఛనంగా ప్రకటన వెలువడుతుందని ఆ అధికారి చెప్పారు.
ఎల్టీటిఇ నేత ప్రభాకరన్ ను బతికే ఉన్నాడని, ప్రభుత్వ బలగాలు అతన్ని చుట్టుముట్టాయని శ్రీలంక సైన్యం చెప్పిన కొద్ది నిమిషాలకే అతను మరణించినట్లు వార్తలు వచ్చాయి. అడవిలోని చిన్న ప్రాంతంలో ప్రభాకరన్ 200 టైగర్ల రక్షణలో ఉన్నట్లు సైనిక అధికార ప్రతినిధి చెప్పినట్లు బిబిసి వార్త వచ్చింది. సోమవారం ఉదయం సీనియర్ తిరుగుబాటు నాయకులు కాల్పుల్లో మరణించారు. వీరిలో టైగర్ల రాజకీయ విభాగం అధిపతి బాలసింఘం నదేశన్, పీస్ సెక్రటేరియట్ అధిపతి సీవరత్నం పులిదేవన్, సైనిక నాయకుడు రమేష్ ఉన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications