చిరు వల్లే మా ఓటమి: ఎర్రబెల్లి
హైదరాబాద్: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం వల్లనే తమ పార్టీ ఓడిపోయిందని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మహిళలు, యువకులు ప్రజారాజ్యం పార్టీకి ఓటేశారని, లోకసత్తాకు విద్యావంతులు, ఉద్యోగులు ఓటేశారని, దీని వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలు లేకపోతే మహా కూటమి గెలిచి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాలనపై అవినీతి ముద్ర పడిందని, ఇకనైనా రాజేశఖర రెడ్డి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించడం అవసరమని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications