బాబు ఓటమికి వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఓటమికి కలత చెందిన ఒక వ్యక్తి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆ వ్యక్తి మరణించినట్లు మంగళవారంనాడు పోలీసులు చెప్పారు.
నారా చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అయిత రాముడు అనే 26 ఏళ్ల వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతని ప్యాంట్ జేబు నుంచి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications