బాబు ఓటమికి వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఓటమికి కలత చెందిన ఒక వ్యక్తి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆ వ్యక్తి మరణించినట్లు మంగళవారంనాడు పోలీసులు చెప్పారు.
నారా చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అయిత రాముడు అనే 26 ఏళ్ల వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతని ప్యాంట్ జేబు నుంచి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications