సిపిపి నేతగా మన్మోహన్ ఎన్నిక

మన్మోహన్ సింగ్ మంత్రి వర్గ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 14వ లోకసభ రద్దు చేసింది. తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని ప్రతిభా పాటిల్ మన్మోహన్ సింగ్ ను కోరింది. నేషనల్ కాన్ఫరెన్స్, జెడి (ఎస్), బిఎస్పీలు తమ మద్దతు ప్రకటించడంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిభా పాటిల్ ఆహ్వానించడానికి అడ్డంకులు తొలిగిపోయినట్లు భావించవచ్చు.
More From
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications