వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళ ప్రజలపై యుద్ధం కాదు: రాజపక్సే
రాజీవ్ గాంధీ, ప్రేమదాస, కాదిర్గమర్ హత్యల వెనక ఎల్టీటిఇ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. శ్రీలంకలో తమిళులు స్వేచ్ఛగా జీవించవచ్చునని ఆయన చెప్పారు. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అస్తవ్యస్తంగా మారిన ఉత్తర శ్రీలంకను ఆదుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
LTTE శ్రీలంక కొలంబో colombo sri lanka prabhakaran ఎల్టీటిఇ ప్రభాకరన్ mahinda rajapakse rajeev gandhi
Story first published: Tuesday, May 19, 2009, 10:52 [IST]