25న వైయస్ మంత్రి వర్గం

తాను రూపొందించుకున్న జాబితాను సోనియా ముందుంచాలని వైయస్ భావిస్తున్నారు. 22న కేంద్రమంత్రివర్గం ఏర్పాటు కూడా ఉండడంతో ఆరోజు సోనియా అప్పాయింట్ మెంట్ పై సందేహాలున్నాయి. ఆ రోజు సోనియాతో భేటీ కుదిరితే అదే రోజు జాబితాకు ఆమోదముద్ర లభిస్తుంది. ఆ తరువాతి రోజు అంటే 23న తన తండ్రి రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ పులివెందుల వెళ్తారు. 25వ తేదీన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకుంటారని అంటున్నారు. మంచి ముహూర్తాలను బట్టి తేదీ మారినా మారవచ్చు. అయితే వైఎస్ 27 ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో జెరూసలేం వెళ్తున్నారు. తిరిగి 29 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 26లోగానే మంత్రివర్గం ఏర్పాటు జరిగి తీరుతుంది.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications