25న వైయస్ మంత్రి వర్గం

తాను రూపొందించుకున్న జాబితాను సోనియా ముందుంచాలని వైయస్ భావిస్తున్నారు. 22న కేంద్రమంత్రివర్గం ఏర్పాటు కూడా ఉండడంతో ఆరోజు సోనియా అప్పాయింట్ మెంట్ పై సందేహాలున్నాయి. ఆ రోజు సోనియాతో భేటీ కుదిరితే అదే రోజు జాబితాకు ఆమోదముద్ర లభిస్తుంది. ఆ తరువాతి రోజు అంటే 23న తన తండ్రి రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ పులివెందుల వెళ్తారు. 25వ తేదీన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకుంటారని అంటున్నారు. మంచి ముహూర్తాలను బట్టి తేదీ మారినా మారవచ్చు. అయితే వైఎస్ 27 ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో జెరూసలేం వెళ్తున్నారు. తిరిగి 29 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 26లోగానే మంత్రివర్గం ఏర్పాటు జరిగి తీరుతుంది.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications