ముసలం: ఎమ్మెల్యేలతో కెసిఆర్ భేటీ

కెసిఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రనాయక్ బహిరంగ లేఖ రాశారు. గిరిజనులకు క్షమాపణ చెప్పాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు. కెసిఆర్ కుమారుడు రామారావు, కూతురు కవితల జోక్యం పార్టీలో పెరిగిందని తెరాస నాయకుడు మహేందర్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరి జోక్యం వల్లనే ఉద్యమానికి సంబంధం లేని పది మంది ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. కెసిఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్ను దాటేస్తోందా..? -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications