ముసలం: ఎమ్మెల్యేలతో కెసిఆర్ భేటీ
కెసిఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రనాయక్ బహిరంగ లేఖ రాశారు. గిరిజనులకు క్షమాపణ చెప్పాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు. కెసిఆర్ కుమారుడు రామారావు, కూతురు కవితల జోక్యం పార్టీలో పెరిగిందని తెరాస నాయకుడు మహేందర్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరి జోక్యం వల్లనే ఉద్యమానికి సంబంధం లేని పది మంది ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. కెసిఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
hyderabad హైదరాబాద్ kavitha కవిత తెలంగాణ రామారావు parliament కెసిఆర్ general election 2009 ravindra naik ramarao
Story first published: Saturday, May 23, 2009, 13:02 [IST]