టవర్ కూలి ఐదుగురి మృతి
ఆదిలాబాద్: నిర్మాణంలో ఉన్న ఓ విద్యుత్ టవర్ కుప్పకూలి అక్కడ పనిచేస్తున్న 5గురు కూలీలు మృతి చెందారు.మంచిర్యాల మండలం ముల్కాల వద్ద ఈరోజు టవర్ నిర్మాణంలో భాగంగా భూమిలో సిమెంట్ లైనింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా టవర్ కుప్పకూలింది. దీంతో అందరూ శిథిలాల్లో చిక్కుకుని పోయారు. ఇప్పటికి 5 మృతదేహాలను బయటకు తీశారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉండగా ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందినవారు. తీవ్రంగా గాయపడిన పలువురిని 108లో ఆసుపత్రికి తరలించారు. శిథిలాలకింద ఇంకా 15 మంది ఉన్నట్లు భావిస్తున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications