హైదరాబాద్:
లోక్
సత్తా
మూడు
రోజుల
మేధో
మధన
సదస్సులో
పార్టీ
కార్యాచరణ
సిద్ధం
చేసి
వచ్చే
నెల
నుంచి
అమలు
చేస్తామని
ఆ
పార్టీ
అధ్యక్షులు
జయప్రకాష్
నారాయణ
అన్నారు.
మిగతా
పార్టీలకు
భిన్నంగా
విదేశీ
నిపుణుల
సలహాలను
స్వీకరిస్తామని
ఆయన
తెలిపారు.
ప్రధానంగా
ప్రజలను
కొత్త
రాజకీయంవైపు
మళ్లించడం
వనరుల
సమీకరణ
తదితర
అంశాలపై
చర్చిస్తున్నట్లు
ఆయన
తెలిపారు.