Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాత్రికి వైయస్ జెరూసలేం పయనం

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంగళవారం రాత్రి జెరూసెలేం వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రమే వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రాత్రికి వాయిదా పడింది. సోమవారం మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేసిన ఆయన మంగళవారం ఉదయం మంత్రులకు శాఖలను కేటాయించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు.

ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన జెరూసలేంకు కుటుంబ సమేతంగా బయలు దేరి వెళ్తారు. ఈ నెల 30వ తేదీన ఆయన హైదరాబాదు తిరిగి వస్తారు. ఆయన వెంట ఇద్దరు అధికారులు కూడా ఉంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+