ఇక ఏటా డీఎస్సీ: విద్యామంత్రి
హైదరాబాదు: డీఎస్సీకి అర్హులైన అభ్యర్ధులకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ శుభవార్త చెప్పారు. ఇక నుంచి ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడించారు. రేపు జరిగే డిఎస్సీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి తెలిపారు. టీచర్ల సంఘాలతోచర్చించి బదిలీలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications