చంద్రబాబుకి జయప్రకాష్ కౌంటర్

రాజమండ్రిలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్లను డబ్బుతో, మద్యంతో కొనేవారు టెర్రరిస్టుల కంటే ద్రోహులని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఓట్లు పొందాయా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేం దుకు లోక్ సత్తా పార్టీ సహకరించిందన్న నన్నపనేని రాజకుమారి చేసిన ఆరోపణపై జయ ప్రకాష్ తీవ్రంగా స్పందిస్తూ అది అవాస్తవం, అసంబద్ధ ఆరోపణ అని అన్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభా లకు గురి చేయకుండా వంద ఓట్లకు సగ టున ఐదు ఓట్లను పొందామని, దీనికే అన్ని పార్టీలు బెంబేలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
అలాగే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు ఉగ్రవాదుల కంటే ప్రమాదక రమైనవని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఈ పార్టీలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైనవనడంలో అతిశయోక్తి లేదని అన్నారు.అటువంటి సంప్ర దాయక పార్టీలను పాతిపెట్టడం ద్వారా రాజకీ యాలను ప్రక్షాళన చేసి 2014 నాటికి లోక్సత్తా ఆశించినమార్పును తీసుకొస్తుందని ఆయన అన్నారు.
-
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications