ర్యాగింగ్ కి హోం మంత్రి చెక్
హైదరాబాద్: రోజురోజుకీ పెరిగిపోతున్న ర్యాగింగ్ కేసులను నిరోధించేందుకు రాష్ట్ర హోం మంత్రి పి.సబితారెడ్డి నడుం బిగించారు. త్వరలోనే ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహేశ్వ రం నియోజకవర్గంలోని కొత్తపేట్లో మహిళా సంఘాలు తనకు జరిపిన సన్మాన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ బారిన పడుతున్న మహిళల్లో చాలా మంది పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఫిర్యాదు చేయలేక పోతున్నారని అన్నారు.
మరికొందరు బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారని సబితారెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా రోజురోజుకు విస్తరిస్తున్న ర్యాగింగ్ బాధితుల్లో కూడా పలువురు ధైర్యంగా ఫిర్యాదు చేయలేక పోతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసం రాష్టవ్య్రాప్తంగా ఓ హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు సబితారెడ్డి ప్రకటించారు. అతి త్వరలోనే హెల్ప్ లైన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications