ర్యాగింగ్ కి హోం మంత్రి చెక్
హైదరాబాద్: రోజురోజుకీ పెరిగిపోతున్న ర్యాగింగ్ కేసులను నిరోధించేందుకు రాష్ట్ర హోం మంత్రి పి.సబితారెడ్డి నడుం బిగించారు. త్వరలోనే ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహేశ్వ రం నియోజకవర్గంలోని కొత్తపేట్లో మహిళా సంఘాలు తనకు జరిపిన సన్మాన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ బారిన పడుతున్న మహిళల్లో చాలా మంది పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఫిర్యాదు చేయలేక పోతున్నారని అన్నారు.
మరికొందరు బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారని సబితారెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా రోజురోజుకు విస్తరిస్తున్న ర్యాగింగ్ బాధితుల్లో కూడా పలువురు ధైర్యంగా ఫిర్యాదు చేయలేక పోతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసం రాష్టవ్య్రాప్తంగా ఓ హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు సబితారెడ్డి ప్రకటించారు. అతి త్వరలోనే హెల్ప్ లైన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications