ఓం ప్రకాష్ కు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రెండు మూత్ర పిండాలు కూడా చెడిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అతను ప్రస్తుతం హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే రెండు మూడు రోజుల తర్వాత గాని ఏ విషయమూ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
అనంతపురం జైలులో ఉన్న ఓం ప్రకాష్ ను ఆరోగ్యం చెడిపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు. అతన్ని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అనుమతి లేదంటూ ఓంప్రకాష్ ను కలవడానికి పోలీసులు మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. మొద్దు శీను హత్య కేసులో ఓంప్రకాష్ నిందితుడు.
More From
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications