ఓం ప్రకాష్ కు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రెండు మూత్ర పిండాలు కూడా చెడిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అతను ప్రస్తుతం హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే రెండు మూడు రోజుల తర్వాత గాని ఏ విషయమూ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
అనంతపురం జైలులో ఉన్న ఓం ప్రకాష్ ను ఆరోగ్యం చెడిపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు. అతన్ని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అనుమతి లేదంటూ ఓంప్రకాష్ ను కలవడానికి పోలీసులు మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. మొద్దు శీను హత్య కేసులో ఓంప్రకాష్ నిందితుడు.
More From
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications