గాంధీపై మాయ వ్యాఖ్యలకు నిరసన

ఆయన పుట్టినరోజును సామాజిక న్యాయ, సామరస్యతా దివస్గా కాంగ్రెస్ ప్రకటించి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. దీనిపై తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాయావతి విరుచుకుపడ్డారు. ఆ పేరుతో దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి అనంతరం రాహుల్ ఢిల్లీలో తన చేతులను సబ్బుతో కడుక్కుంటారని ఆమె అన్నారు. ఇలాంటి నాటకాలను మహాత్మగాంధీ తన జీవితపర్యంతం ఆడారని, వీటిని దళితులు నమ్మరని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గాంధీని కించపరిచినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని లేదా ఉద్యమం చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి సుభోద్ శ్రీవాస్తవ హెచ్చరించారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications