ఆంధ్రప్రదేశ్ విద్యార్ధికి అంతర్జాతీయ అవార్డు
హైదరాబాద్: అంతరిక్ష రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోబ్లెట్ అవార్డు మన రాష్ట్రానికి చెందిన విద్యార్థి రుద్రరాజు కృష్ణ శివశంకర్ కు దక్కింది. అమెరికాలో వివిధ యూనివర్సిటీలకు చెందిన 90 మంది విద్యార్థులు ఈ అవార్డుకు పోటీపడ్డారు. ఎరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్ డీ చేసిన ఐదుగురు ఫైనల్స్కు చేరగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కృష్ణశివశంకర్ ఈ అవార్డును చేజిక్కించుకున్నారు. కోనసీమ గోడిలంకకు చెందిన శివశంకర్ తల్లితండ్రులు ఆర్ వీఎస్ సుబ్బరాజు, పద్మావతి ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్వాల్ లో ఉంటున్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications