మహిళా పోలీసు హత్య మిస్టరీ వీడింది
హైదరాబాద్: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఫోర్త్ ఫేజ్ లో లో హత్యకు గురైన మహిళా కానిస్టేబుల్ కుసుమకుమారి హత్యకేసు మిస్టరీ వీడింది. కుసుమకుమారిని తానే చంపినట్లు ఆమె భర్త భిక్షపతి తెలుపుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె కొందరు పురుషులతో సన్నిహితంగా ఉంటోందని, తన భార్య ప్రవర్తన నచ్చకే ఆమెను చంపాల్సి వచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. కుసుమకుమారి ఆదివారం తన ఇంట్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుసుమకుమారిని భర్తే హత్య చేసుంటాడని అనుమానాలు వ్యక్తం కావడంతో ఆదిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications