పవన్ కల్యాణ్ కొనసాగుతాడు: చిరు

రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కొంతమంది ట్రాక్టరు, బుల్డోజరు తదితర గుర్తులు ఎంపిక చేసుకుని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టిక్కెట్లు అమ్ముకోవడంతో పార్టీ ఓటమి పాలయ్యిందనేది గోబెల్స్ ప్రచారమనీ, తన నిజాయితీ ఏమిటో రాష్ట్ర ప్రజలకు 30 ఏళ్లుగా తెలుసన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడలేకపోవడమే ఓటమికి కారణమన్నారు. జోడుగుర్రాల స్వారీలా కాకుండా సినీరంగానికి దూరంగా ప్రజాసేవకు అంకితమవుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై డీజీపీ యాదవ్ లేఖలు రాయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా ముందుకు వెళతామనీ, ఇతర పార్టీలతో పొత్తుపై ఏమీ ఆలోచించలేదని తెలిపారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications