జులై వేతనాలు వదులుకోండి: ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: జులై వేతనాలను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఎయిర్ ఇండియా శుక్రవారం టాప్ మేనేజ్ మెంట్ కు, సీనియర్ అధికారులకు విజ్ఞప్తిచేసింది. ఉత్వాదక సంబంధ రాయితీలను కూడా వదులుకోవాలని కోరింది. ఎయిర్ లైన్స్ ను లిక్విడిటీ సంక్షోభం నుంచి బయట పడేయడానికి జులై వైతనాలను, ఇన్సెంటివ్ లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఎయిర్ ఇండియా సిఎండి అర్వింద్ జాదవ్ జనరల్ మేనేజర్లకు, ఆ పైస్థాయి అధికారులకు విజ్ఢప్తి చేశారు.
ఈ నెలాఖరులోగా జూన్ వేతనాలు ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే ఆందోళనకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించడంతో ఎయిర్ లైన్ పారిశ్రామిక అశాంతిని ఎదుర్కునే ప్రమాదం వాటిల్లింది. కంపెనీ ఆర్థిక పరిస్థితిపై జాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
More From
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications