వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేయం: ఒబామా
కాశ్మీర్ సమస్యపై తాము మౌనంగా ఉండడం పాకిస్తాన్ కో, భారత్ కో తాము మిత్రులు కావడం వల్లనే కాదని తాను అనుకోవడం లేదని, ఇద్దరు మిత్రులు కలహించుకోవడం తమను కలత పెడుతుందని ఆయన అన్నారు. విభేదాలు ఎలా పరిష్కరించుకోవాలనే విషయంపై తాము భారత్ ను, పాకిస్తాన్ ను ఆదేశించలేమని ఆయన చెప్పారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలకు తాము సహకరిస్తాం తప్ప మధ్యవర్తిత్వం నెరపబోమని ఆయన స్పష్టం చేశారు. చర్చలు ఉద్రిక్తతల నివారణకు మంచి మార్గమనే ఉద్దేశంతో పాకిస్తాన్ తో చర్చలు జరపాలని తాము భారత్ కు సూచించినట్లు ఆయన తెలిపారు.
Comments
india kashmir washington కాశ్మీర్ obama పాకిస్తాన్ బరాక్ ఒబామా ఇండియా pakisthan అమెరికా అధ్యక్షుడు భారతదేశం
Story first published: Saturday, June 20, 2009, 12:01 [IST]