పీఅర్పీకి ఎన్నికల సంఘం గుర్తింపు
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యంను రాష్ట్రపార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తిస్తూ పార్టీ అధ్యక్షుడికి ఓ లేఖను పంపింది. శనివారం ఇక్కడ ఆ లేఖను ప్రరాపా ప్రకటించింది. దీంతో ఆ పార్టీ తాను కోరుకునే గుర్తును కేటాయించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరే అవకాశం లభించింది. గుర్తింపు పొందని నమోదైన పార్టీగా ప్రరాపా ఎన్నికల్లో పోటీ చేసింది.
శాసనసభ ఎన్నికల్లో పార్టీల పోలింగు శాతాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం లేఖలో తెలిపింది. 1968 ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు ఆర్డర్లోని పేరా 6ఎ(III) నిబంధనల మేరకు అర్హత పొందినందున పార్టీని రాష్ట్రపార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. తాను కోరుకున్న గుర్తు కేటాయించమని కోరుతూ ప్రరాపా సంఘానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications