అకస్మాత్తుగా ఆగిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
తిరుపతి: హాయిగా సర్దుకుని కూర్చున్న ప్రయాణీకులు అకస్మాత్తుగా రైలు ఆగేసరికి ఏం జరిగిందో తెలియక తికమక పడ్డారు. సిగ్నల్ వచ్చి ఉండదనుకుని సర్దుకున్నారు. అయితే నిముషాలు గంటలైనా రైలు కదలకపోవటంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇంజన్లో సాంకేతికలోపం తలెత్తటంతో ఎస్వీ యూనివర్శిటీ సమీపంలో స్టేషన్ కు కొద్దిదూరంలో నిలిచిపోయింది. ఎంతకీ రైలు కదలక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు రైల్వే అధికారులు మరో రైలింజన్ ను తెప్పించి రైలును తిరుపతికి మళ్లించారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications