లగడపాటిపై హనుంతుడి చిందులు
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. తాను రాజకీయాల్లో స్వయం శక్తితో ఎదిగానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో రాజగోపాల్ కు, హనుమంతరావుకు మధ్య తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. రాజగోపాల్ తనను ఏకాకిని అంటున్నారని, ప్రజల్లోకి వస్తే తన సత్తా ఏమిటో చూపిస్తానని ఆయన అన్నారు.
ప్రాణాలు ఉన్నంత వరకు తాను కాంగ్రెసులోనే ఉంటానని ఆయన చెప్పారు. ఒలింపిక్ సంఘం ఎన్నికలు పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగాయని ఆయన విమర్శించారు. ల్యాంకో ఉద్యోగులను పెట్టే ఎన్నికల వ్యవహారమంతా రాజగోపాల్ నడిపించారని ఆయన అన్నారు. ఓలింపిక్ సంఘం సిబ్బందిని రానివ్వలేదని ఆయన అన్నారు. రిటర్నింగ్ అధికారి ఎంపిక విషయంలోనూ పద్ధతి పాటించలేదని ఆయన అన్నారు.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!!












Click it and Unblock the Notifications