ప్రజల నాడి అందలేదు: చిరు

'నేను లేకున్నా పార్టీ కొనసాగుతుందని మీరన్నారు. ఇది సరికాదు' అని చిరంజీవికి కొందరు నేతలు సూచించినట్లు తెలిసింది. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ పార్టీని ఏ స్థాయిలో బలోపేతం చేస్తున్నామో తెలియజేసేందుకే అలా వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపాలని, పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల్ని సమీకరించుకోవాలని కొందరు అధ్యక్షుడికి సూచించారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారిపట్ల ఉదారంగా ఉండాలని, పార్టీ నిర్మాణంలో వారి పాత్ర కూడా ఉందని మరికొందరు నేతలు సూచించారు. దీనికి 'కొందరి పట్ల అలా ఉండలేం కదా' అంటూ చిరంజీవి సమాధానమిచ్చినట్లు తెలిసింది శాసనసభ సమావేశాల్లో బాగా మాట్లాడారని, రానున్న సమావేశాలకు మరింత కసరత్తు చేయాలని కొందరు నేతలు చిరుకు సూచించారు.
More From
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications