ప్రజల నాడి అందలేదు: చిరు

'నేను లేకున్నా పార్టీ కొనసాగుతుందని మీరన్నారు. ఇది సరికాదు' అని చిరంజీవికి కొందరు నేతలు సూచించినట్లు తెలిసింది. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ పార్టీని ఏ స్థాయిలో బలోపేతం చేస్తున్నామో తెలియజేసేందుకే అలా వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపాలని, పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల్ని సమీకరించుకోవాలని కొందరు అధ్యక్షుడికి సూచించారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారిపట్ల ఉదారంగా ఉండాలని, పార్టీ నిర్మాణంలో వారి పాత్ర కూడా ఉందని మరికొందరు నేతలు సూచించారు. దీనికి 'కొందరి పట్ల అలా ఉండలేం కదా' అంటూ చిరంజీవి సమాధానమిచ్చినట్లు తెలిసింది శాసనసభ సమావేశాల్లో బాగా మాట్లాడారని, రానున్న సమావేశాలకు మరింత కసరత్తు చేయాలని కొందరు నేతలు చిరుకు సూచించారు.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications