క్షమాభిక్షకు సరబ్ లాయర్ వినతి
ఇస్లామాబాద్: భారత ఖైదీ సరబ్ జిత్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని, లేదంటే మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆయన తరఫు న్యాయవాది రాణా అబ్దుల్ హమీద్ పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కోరారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సరబ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో ఆయన విజ్ఞప్తి చేశారు.
తాము 2006లో మెర్సీ పిటిషన్ పెట్టామని, భారత ప్రభుత్వం నుంచి, సరబ్ కుటుంబ సభ్యుల నుంచి, ఇతర వ్యక్తుల నుంచి విన్నపాలు వచ్చాయని హమీద్ చెప్పారు. హమీద్ సుప్రీంకోర్టు చివరి రెండు విచారణలకు హాజరు కాలేదు.
More From
-
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications