గృహ నిర్బంధంలో తెరాస ఎమ్మెల్యేలు
కరీంనగర్: ఇద్దరు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులను శనివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెరాస శాసనసభ్యులు అరవింద్ రెడ్డిని, ఓదేలును కరీంనగర్ జిల్లాలోని రాజాపూర్ లో వారిని గృహ నిర్బంధం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాసితులు రాస్తారోకోకు దిగారు. దీంతో కరీంనగర్ లోని సింగరేణి క్యాలరీస్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కరీంనగర్ జిల్లా అక్కేపల్లి గ్రామంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విస్తరణకు భూములను సేకరించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకోవడానికి రైతులు, స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తెరాస శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications