వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయవతికి సుప్రీంకోర్టు నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

Mayawati
న్యూఢిల్లీ‌: ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. రాష్ట్రాభివృద్ధికి ఉద్దేశించిన నిధులను విగ్రహాల స్థాపనకు ఖర్చు పెట్టిన కేసులో సుప్రీంకోర్టు ఈ నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి మాయావతికి కూడా సుప్రీంకోర్టు ఆ నోటీసు జారీ చేసింది.

సొంత విగ్రహాల స్థాపనకు మాయావతి వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం గత రాత్రి విమర్శించారు. ఆ మొత్తాన్ని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి ఖర్చుచేసి పేదరిక నిర్మూలనకు దోహదం చేయవచ్చునని ఆయన అన్నారు. మాయావతి చర్య భారత రాజకీయాలకు సిగ్గుచేటు అని ఆయన అన్నారు. 15 కాన్షీరాం, తన విగ్రాహాలను మాయావతి గత వారం ఆవిష్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X